టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలకు భారత్‌ చిరునామా | PM Modi inaugurates World Congress IT | Sakshi
Sakshi News home page

టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలకు భారత్‌ చిరునామా

Feb 20 2018 7:01 AM | Updated on Mar 22 2024 11:22 AM

‘‘డిజిటల్‌ విధానాల్లో ప్రజలకు సేవలందించేందుకు ప్రారంభించిన ప్రయాణమే డిజిటల్‌ ఇండియా. ప్రజల భాగస్వామ్యంతో మూడున్నరేళ్లలో మేం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. డిజిటల్‌ ఇండియా ఇక కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ప్రజల జీవన విధానం. దీన్ని ప్రజలే ముందుండి నడుపుతున్నారు’’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement