‘ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తోంది’ | Phone-tapping by chandrababu naidu government, we have all proots, says bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

Oct 28 2016 1:31 PM | Updated on Mar 21 2024 7:44 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కార్ అనేకమంది ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆయన అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...'తమను వ్యతిరేకించేవారిని లోబరుచుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement