చంద్రబాబుతో ముగిసిన పన్నీర్‌సెల్వం చర్చలు | Panneerselvam meets chandrababu over telugu ganga water | Sakshi
Sakshi News home page

Jan 13 2017 7:17 AM | Updated on Mar 20 2024 1:44 PM

ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం చర్చలు ముగిశాయి. చెన్నై నగరానికి తెలుగుగంగ నుంచి మంచినీటిని సరఫరా చేసే విషయమై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ఆయన అమరావతికి చేరుకున్నారు. దాదాపు గంట పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement