పళనిస్వామికే మెజార్టీ ఉంది... | Sakshi
Sakshi News home page

పళనిస్వామికే మెజార్టీ ఉంది...

Published Wed, Feb 15 2017 2:24 PM

అన్నాడీఎంకే శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామికే మెజార్టీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతి కోరారు. రాష్ట్రంలో విపక్షాల కుట్రలు సాగవని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆమె బుధవారమిక్కడ అన్నారు. కాగా పళనిస్వామి మంగళవారం సాయంత్రం గవర్నర్ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావుతో భేటీ అయిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement