తెలంగాణలో 1400మంది రైతుల ఆత్మహత్యలు | Over 1400 farmers have committed suicide in Telangana, says ponguleti srinivasa reddy | Sakshi
Sakshi News home page

Oct 3 2015 7:18 PM | Updated on Mar 21 2024 6:45 PM

వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇప్పటికీ ప్రజలు దేవుడిగా పూజిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ షర్మిలను రాజన్న బిడ్డగా, జగనన్న సోదరిగా ప్రజలే ఓదార్చారని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నేటితో ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతలుగా ఆరు రోజులు షర్మిల పర్యటించారని, 30 కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement