వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇప్పటికీ ప్రజలు దేవుడిగా పూజిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ షర్మిలను రాజన్న బిడ్డగా, జగనన్న సోదరిగా ప్రజలే ఓదార్చారని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నేటితో ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతలుగా ఆరు రోజులు షర్మిల పర్యటించారని, 30 కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు.
Oct 3 2015 7:18 PM | Updated on Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement