‘నల్ల’ ఉల్లిపై ఉక్కుపాదం | Onion thieves strike again, 2000 kg stolen in Nashik | Sakshi
Sakshi News home page

Aug 25 2015 7:20 AM | Updated on Mar 20 2024 5:24 PM

ఉల్లిని కోయకుండానే జనం కన్నీరు పెడుతున్న నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సోమవారం ఢిల్లీలో అత్యవసరంగా వినియోగదారుల వ్యవహారాలు, వ్యవసాయ విభాగంఅధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఉల్లి నిల్వలు, ధర, ఎగుమతులు, దిగుమతులపై సమీక్షించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement