మహారాష్ట్రలో ఓ ప్రజా ప్రతినిధి డిప్యూటీ కలెక్టర్పై చేయి చేసుకున్నాడు. ఆయన చెంప చెల్లు మనిపించారు. ఓ ఆయిల్ పైప్ లైన్ వేయడంతో భూమిని కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించే విషయమై డిప్యూటీ కలెక్టర్ అభయ్ కల్ గుద్కర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్సీ