పట్ణంలోని గాంధీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతోన్న టీడీపీ నాయకులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు.. వైఎస్సార్సీపీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడి చేశారు.
Aug 23 2017 5:03 PM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement