మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! | mobile jammers placed, aiadmk mlas were almost kidnapped | Sakshi
Sakshi News home page

Feb 10 2017 9:46 AM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏమైపోయారు.. అచ్చంగా జైల్లో ఖైదీలలాగే వాళ్ల పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లలో ఏ ఒక్కరూ పన్నీర్ సెల్వానికి మద్దతు పలికే ప్రయత్నం కూడా చేయకుండా చూసేందుకు శశికళ మనుషులు.. మన్నార్‌గుడి మాఫియా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంది. వాళ్ల పరిస్థితి దాదాపు కిడ్నాప్ అయినట్లే ఉందని అంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement