ఎమ్మెల్యే ఎర్రశేఖరే హత్య చేయించాడని అరోపణ-ఆశ్రీత | MLA Erra Sekar behind his brother murder-Arshitha | Sakshi
Sakshi News home page

Jul 18 2013 2:25 PM | Updated on Mar 21 2024 7:48 PM

టీడీపీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తమ్ముడైన జగన్మోహన్(41)ను దేవరకద్ర పాత బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రివాల్వర్‌తో నిన్న కాల్చి చంపాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉండడంతో ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement