మనూషి చిల్లర్‌‌కు మిస్‌ వరల్డ్‌ కిరీటం | Miss World 2017 winner is Miss India | Sakshi
Sakshi News home page

Nov 18 2017 8:36 PM | Updated on Mar 21 2024 8:50 PM

భారత్‌కు మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మిస్‌ ఇండియా మనూషి చిల్లర్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటం అందుకున్నారు. చైనాలో జరిగిన 2017 మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మొత్తం 118 మంది సుందరీమణులు పోటీపడ్డారు. ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల ఓట్లను కలుపుకొని తొలుత టాప్‌-40 మందిని ఎంపిక చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement