Jul 14 2016 6:23 AM | Updated on Mar 22 2024 10:59 AM
రాష్ట్రంలో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. మహబూబ్నగర్ జిల్లా ధరూరు మండలంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో మెగా స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు బళ్లారికి చెందిన జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ముందుకొచ్చింది.