తన భార్యతో పాటు మరో వ్యక్తిపై ఉన్న అనుమానం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. హైదరాబాద్ సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తులసీనగర్లో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర ఉందన్న అనుమానంతో ఆమె భర్త రవి.. సిద్ధూ అనే ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చాడు.
Jan 15 2014 12:04 PM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement