‘సీఎం వెళ్లగానే ఏసీ, సోఫాలు తీసుకెళ్లారు’ | luxuries for CM Yogi at Martyr's House, Withdrawn After he Left | Sakshi
Sakshi News home page

May 15 2017 2:42 PM | Updated on Mar 22 2024 11:26 AM

అమర జవాను ఇంటికి అవమానం జరిగింది. ముఖ్యమంత్రి వస్తున్నారని చేసిన ఏర్పాట్లన్ని ఆయన వెళ్లిపోయిన మరుక్షణమే తీసుకొని వెళ్లిపోయారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్‌ సేనలు చేసిన అక్రమ దాడుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను ప్రేమ్‌ సాగర్‌ వీరమరణం పొందాడు. దీంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ వచ్చారు. అయితే, ఆయన రావడానికంటే ముందే, ఆ ఇంట్లోకి ఏసీలు, సోఫాలు, కర్టన్లు, కార్పెట్లు, కుర్చీలు తీసుకొచ్చి ఇంటినిండా నింపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement