నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కన్నుమూత | Liu Xiaobo, a Nobel Peace Prize-winning Chinese dissident | Sakshi
Sakshi News home page

నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కన్నుమూత

Jul 14 2017 9:27 AM | Updated on Mar 21 2024 5:25 PM

చైనాకు చెందిన ప్రముఖ నోబెల్ శాంతి పురస్కార గ్రహీత లియూ జియాబావో(61) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. జైలు శిక్ష అనుభవిస్తున్న లియూ జియాబావోను ఈ మధ్యకాలంలోనే పెరోల్‌పై చైనా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజాస్వామ్య సంస్కరణల పేరిట ప్రభుత్వ కూల్చివేతకు కుట్రపన్నారన్న కారణంతో ఆయనకు 2009లో జైలుశిక్ష విధించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement