కేశినేని నానికి చంద్రబాబు చెక్‌ చెడుతున్నారా? | Sakshi
Sakshi News home page

కేశినేని నానికి చంద్రబాబు చెక్‌ చెడుతున్నారా?

Published Sat, Apr 15 2017 7:16 AM

కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరు సుమారు 40 నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement