పుట్టింగళ్ నిందితులకు హైకోర్టు బెయిల్.. | Kerala temple fire: HC grants bail to 43 accused | Sakshi
Sakshi News home page

Jul 12 2016 11:53 AM | Updated on Mar 22 2024 11:22 AM

వందేళ్ళ చరిత్ర కలిగిన పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి సుమారు మూడు నెలలు గడిచిన అనంతరం కేరళ హైకోర్టు 43 మందికి బెయిల్ మంజూరు చేసింది. దేవీ ఉత్సవాల సమయంలో బాణసంచా పేలి జరిగిన ఘోర ప్రమాదంలో అప్పట్లో సుమారు 114 మంది చనిపోగా 383 మంది వరకూ గాయపడ్డవిషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement