పుట్టింగళ్ నిందితులకు హైకోర్టు బెయిల్.. | Sakshi
Sakshi News home page

పుట్టింగళ్ నిందితులకు హైకోర్టు బెయిల్..

Published Tue, Jul 12 2016 11:53 AM

వందేళ్ళ చరిత్ర కలిగిన పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి సుమారు మూడు నెలలు గడిచిన అనంతరం కేరళ హైకోర్టు 43 మందికి బెయిల్ మంజూరు చేసింది. దేవీ ఉత్సవాల సమయంలో బాణసంచా పేలి జరిగిన ఘోర ప్రమాదంలో అప్పట్లో సుమారు 114 మంది చనిపోగా 383 మంది వరకూ గాయపడ్డవిషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement