ప్రత్యూషకు కేసీఆర్ దంపతుల పరామర్శ | KCR Meets Prathyusha at aware Global Hospital | Sakshi
Sakshi News home page

Jul 18 2015 4:28 PM | Updated on Mar 21 2024 7:54 PM

సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరామర్శించారు. శనివారం మధ్యాహ్నం సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్కు కేసీఆర్ దంపతులు వెళ్లారు. కేసీఆర్ దంపతులతో పాటు వారి కుమార్తె, ఎంపీ కవిత కూడా వచ్చారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యూషకు సంబంధించి అన్ని విషయాలను ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని కేసీఆర్ చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement