ఇన్నోవా కారు.. లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ సహా ముగ్గురు మరణించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
Feb 22 2017 6:05 PM | Updated on Mar 20 2024 5:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement