విస్తుపోయిన అభిమానులు | Jayalalithaa supporters feel relief | Sakshi
Sakshi News home page

Dec 5 2016 6:54 PM | Updated on Mar 21 2024 6:42 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి చేసిన ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్యం విషమించడంతో ‘అమ్మ’ కన్నుమూసిందని స్థానిక తమిళ చానళ్లు ప్రచారం చేయడంతో అభిమానులు, మద్దతుదారులు ఒక్కసారి విస్తుపోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement