డ్రగ్స్ కేసులో నిందితునిగా ఉన్న నెదర్లాండ్స్కు చెందిన మైక్ఖమింగో (30)ను శేరిలింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో శనివారం విచారించారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మూడు రోజులపాటు ఖమింగోను విచా రించనున్నట్లు సమాచారం.
Aug 6 2017 9:28 AM | Updated on Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement