తమిళనాడులో భారీగా బంగారం పట్టివేత ! | Gold Bars Worth 2.4 Crores Seized Near Rameswaram In Tamil Nadu | Sakshi
Sakshi News home page

Jan 2 2017 8:25 AM | Updated on Mar 22 2024 11:05 AM

తమిళనాడులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. రామనాథపురం జిల్లా ఉచ్చిపుళ్లి రైల్వే గేట్‌ సమీపంలో రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీలంక నుంచి తరలిస్తున్న 8.7 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement