రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

Published Wed, Jul 13 2016 6:22 AM

నల్లగొండ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పీఏ పల్లి మండలం చినకమర్రిగేటు వద్ద బైక్పై వెళ్తున్న నలుగురు యువకులను వేగంగా వచ్చిన ఇన్నోవా ఢీకొన్న ఘటనలో నలుగురూ అక‍్కడికక్కడే మృతి చెందారు