బురదకాలువకు గండి: గ్రామం జలమయం | Sakshi
Sakshi News home page

బురదకాలువకు గండి: గ్రామం జలమయం

Published Sun, Sep 20 2015 10:14 AM

బురద కాలువకు గండి పడటంతో ఓ గ్రామం జలమయం అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement