రైల్ నిలయంలో మంటలు.. ఉద్యోగుల పరుగులు | Sakshi
Sakshi News home page

రైల్ నిలయంలో మంటలు.. ఉద్యోగుల పరుగులు

Published Sat, Nov 5 2016 2:08 PM

సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం 12.30-1.00 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ముందుగా స్క్రాప్ రూంలో మంటలు వచ్చాయని సిబ్బంది అంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement