ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్య | family suicide with financial problems | Sakshi
Sakshi News home page

May 11 2017 11:23 AM | Updated on Mar 21 2024 9:01 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నవాబ్‌పేట మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ లక్ష్మీనారాయణ(50), అలివేలు(45) దంపతులు కూతురు సుప్రజ(21) ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement