యుత చండీ మహాయాగానికి అందరూ ఆహ్వానితులేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అక్కడికి వచ్చే భక్తులకు ఆంక్షలేమీ లేవని, ఎలాంటి పాస్లు అవసరం లేదని చెప్పారు. అయితే అత్యంత నియమ నిష్టలు, కఠోర దీక్షతో చేస్తున్న మహా యాగమైనందున భక్తులు తమంతట తాము క్రమశిక్షణ పాటించాలని సూచించారు.
Dec 19 2015 7:35 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement