మావోయిస్టుల భారీ ఎటాక్: 12 మంది జవాన్ల మృతి! | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల భారీ ఎటాక్: 12 మంది జవాన్ల మృతి!

Published Sun, Mar 12 2017 7:01 AM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా బెజ్జి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దాంతో సీఆర్పీఎఫ్ 219 బెటాలియన్‌కు చెందిన 12 మంది జవాన్లు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

Advertisement
Advertisement