జగిత్యాలలో ఘోరం... నలుగురు మృతి | Sakshi
Sakshi News home page

జగిత్యాలలో ఘోరం... నలుగురు మృతి

Published Fri, Nov 4 2016 6:57 AM

దైవదర్శనం కోసం వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. కొమురవెల్లి మల్లన్న, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు హన్మకొండ నుంచి బయలుదేరిన కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. ఒకరు గాయాలతో బయట పడ్డారు.

Advertisement
Advertisement