'సీరియస్ గా తీసుకుంటాం, ఎవరినీ వదలం' | Call Money scam culprits will not be spared: AP DGP Ramudu | Sakshi
Sakshi News home page

Dec 15 2015 3:23 PM | Updated on Mar 21 2024 8:11 PM

కాల్ మనీ' సెక్సె రాకెట్ వ్యవహారంలో ఎవరినీ వదిలి పెట్టబోమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అన్నారు. బెదిరింపులకు పాల్పడితే పీడీ యాక్టు కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రుణాలు చెల్లించకపోతే మహిళలను చెరబట్టడం దారుణమన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement