నగరంలోని రాజేంద్ర నగర్ల బండ్లగూడలో ఆదివారం ఓ దారుణం చోటుచేసుకుంది. బండ్లగూడలో నివాసముంటున్న వాచ్మెన్ దంపతులపై భవన కార్మికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాచ్మెన్ భార్య మృతిచెందినట్టు తెలుస్తోంది. ఘటన అనంతరం నిందితులు పరారయ్యాయినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వాచ్మెన్ దంపతులపై భవన కార్మికుల దాడి
Published Sun, Sep 18 2016 10:43 AM
Advertisement
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement