టీడీపీ ఎమ్మెల్యే పై బిగిస్తున్న ఉచ్చు! | Bode prasad key role in call money | Sakshi
Sakshi News home page

Dec 13 2015 12:23 PM | Updated on Mar 21 2024 8:11 PM

కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై ఉచ్చు బిగుస్తుంది. 'కాల్ మనీ' ప్రధాన సూత్రధారితో కలసి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇప్పటికే ఐదు సార్లు విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement