వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి లక్ష్యంగా కాల్పులు జరిగాయి. శిల్పా చక్రపాణిరెడ్డిపై భూమా వర్గీయులు గురువారం కాల్పులకు యత్నించారు. భూమా వర్గీయుడు అభిరుచి మధు అయిదు రౌండ్లు కాల్పులు జరిపాడు.
Aug 24 2017 12:37 PM | Updated on Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement