దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏటీఎంలు ఇంకా సరిగా తెరుచుకోలేదు. రూ. 2వేల నోట్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయకపోవడంతో ఏటీఎం మిషన్లు పనిచేయడం లేదు. దాంతో అక్కడున్న సిబ్బంది, గార్డులతో ప్రజలు వాగ్వాదాలకు దిగుతున్నారు. బ్యాంకులలో భారీ క్యూలు ఉంటున్నాయని, దానికి బదులు రెండు వేల రూపాయలే వచ్చినా ఏటీఎంలో తీసుకోవడం మెరుగని అక్కడకు వెళ్తే.. ఏటీఎంలు పనిచేయడం లేదని పలువురు వాపోయారు.
Nov 11 2016 10:03 AM | Updated on Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement