స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Aug 15 2016 9:58 AM | Updated on Mar 21 2024 8:52 PM
స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.