ములాయం-అఖిలేష్‌ వివాదంలో మరో ట్విస్ట్‌ | Akhilesh Yadav met Priyanka Gandhi to discuss tie-up | Sakshi
Sakshi News home page

Dec 31 2016 3:26 PM | Updated on Mar 22 2024 11:05 AM

ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌లపై విధించిన సస్పెన్షన్‌ను ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ ఉపసంహరించుకోవడం, త్వరలో జరిగే ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పనిచేస్తామని ములాయం కుటుంబం ప్రకటించడంతో వివాదం ముగిసింది. అయితే ఎస్పీలో తెరవెనుక నాటకీయ పరిమాణాలు చోటు చేసుకున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement