ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గంగాధరం బంధువుల ఇళ్లలో సైతం మంగళవారం సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 130 కోట్లకు పైగా ఆస్తులు, విలువైన డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు.
Apr 4 2017 9:40 AM | Updated on Mar 20 2024 2:08 PM
ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గంగాధరం బంధువుల ఇళ్లలో సైతం మంగళవారం సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 130 కోట్లకు పైగా ఆస్తులు, విలువైన డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు.