'కొమన్' విలయం: తూర్పు భారతం కకావికలం | 60 dies and 7 Lakh People Affected in Eastern India in Aftermath of Cyclone Komen | Sakshi
Sakshi News home page

Aug 3 2015 4:52 PM | Updated on Mar 22 2024 10:47 AM

ఇప్పటికే దాదాపు ఏడు లక్షల మంది నిరాశ్రయిలయ్యారు. 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. తిండికాదు కదా కనీసం గుక్కెడు మంచినీరూ కరువయ్యింది. ఇటు తాత్కాలిక సహాయ శిబిరాల్లో వసతుల లేమి.. చిన్నారులు, వృద్ధుల ఆక్రందనలు.. ఇవీ.. గడిచిన మూడు రోజులుగా తూర్పు భారతంలోని పశ్చిమ బెంగాల్, మణిపూర్, ఒడిశా, అసోం జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని భాగాల్లో కొమన్ తుఫాను సృష్టించిన విలయం తాలూకు ఆనవాలు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement