ఒంగోలులో నోట్ల మార్పిడితో ఘరానా మోసం! | 35 lakhs cash missing in ongole | Sakshi
Sakshi News home page

Nov 27 2016 7:33 AM | Updated on Mar 21 2024 9:55 AM

ఫ్యాన్సీ షాపు యజమాని శ్రీనివాస్రావు మధ‍్యవర్తిగా వ్యవహారిస్తూ నోట్ల మార్పిడి దందాను నడిపిస్తున్నాడు. అందులో భాగంగా రూ.25 లక్షల కొత్త కరెన్సీకి రూ.29 లక్షలు పాత కరెన్సీ ఇప్పించేందుకు ఒప్పందం కుదిర్చాడు. దీంతో నాలుగు లక్షలు వస్తాయన్న ఆశతో కనిగిరికి చెందిన శేషగిరి అనే వ్యక్తి రూ.25 లక్షల కొత్త కరెన్సీని ఫ్యాన్సీ షాపు యాజమాని శ్రీనివాసరావుకు ఇచ్చాడు. అనంతరం రూ.29 లక్షలు ఇస్తానన్న శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాగ్లో పాత నోట్లు ఉన్నాయంటూ బ్యాగ్ ఇచ్చి కారులో ఉడాయించాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement