31 జిల్లాలు ఖరారు! | 31 districts finalized! | Sakshi
Sakshi News home page

Oct 6 2016 6:52 AM | Updated on Mar 21 2024 6:45 PM

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్య వస్థీకరణ కొలిక్కి వచ్చింది. కొత్తగా 21 జిల్లాలు, 21 రెవెన్యూ డివిజన్లు, 119 మండలాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తుది నోటిఫికేషన్ రూపకల్పన కూడా దాదాపుగా పూర్తయింది. శుక్రవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చింది తుది నోటిఫికేషన్ ప్రకటనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కొత్తగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు సంబంధిత ఆవిష్కరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement