రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఎస్సైలకు గాయాలు | 3 Sub Inspectors injured in Road accident | Sakshi
Sakshi News home page

Aug 23 2015 7:23 AM | Updated on Mar 21 2024 8:47 PM

మహబూబ్నగర్ జిల్లా గద్వాల మండలం దయ్యాలవాగులో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు ఎస్సైలు గాయపడ్డారు. గాయపడినవారిలో మల్డకల్ ఎస్సై శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement