నగర శివారు శామీర్పేట సమీపంలోని తుర్కపల్లిలో ఓ రిసార్ట్లో జరుగుతున్న రేవు పార్టీపై పోలీసులు గత అర్థరాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. యువతి యువకుల నుంచి 26 సెల్ఫోన్లు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారందరిని పోలీసు స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతులు, విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు
రేవు పార్టీపై పోలీసుల దాడి
Published Sun, Jul 13 2014 8:30 AM
Advertisement
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement