దేశ చరిత్రలో ఇలాంటి అన్యాయం ఎక్కడా జరుగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటి అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కనివినీ ఎరుగని విధంగా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోంది అని వైఎస్ జగన్ అన్నారు. చరిత్రలో అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాతనే రాష్ట్రాల ఏర్పాటు జరిగాయని ఆయన తెలిపారు.
Feb 5 2014 7:24 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement