జీఎస్టీతో సరుకులు చౌక జూలై 1 నుంచి అమలు | GST will make tax evasion difficult, warns Arun Jaitley | Sakshi
Sakshi News home page

Mar 23 2017 7:18 AM | Updated on Mar 21 2024 6:40 PM

దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్నును జూలై 1 నుంచి అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టంచేశారు. నూతన పన్ను విధానంతో ప్రపంచంలో అతిపెద్ద ఏకైక మార్కెట్‌గా మన దేశం అవతరిస్తుందని, పన్నులు ఎగ్గొట్టడం కష్టతరమవుతుందని, కమోడిటీలు చౌకగా మారతాయని ఆయన తెలియజేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement