
ప్రజలను సంఘటితం చేయాలి
2019 ఎన్నికల్లో ఎలా పని చేశామో కార్యకర్తలంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇటుక, ఇటుక పేర్చుకుంటూ పార్టీ నిర్మాణం చేయాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్లు.. మన సొంత గ్రామం నుంచే పార్టీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. – కె.అజయ్రెడ్డి,
కడప పార్లమెంటు పరిశీలకులు
బ్లూ బుక్లో రాసుకోండి
వైఎస్సార్సీపీ నాయకులను వేధించే అధికారులు, టీడీపీ నాయకుల పేర్లను బ్లూ బుక్లో రాసుకోవాలి. చంద్రబాబు అబద్ధాల వల్లే వైఎస్సార్సీపీ ఓడిపోయింది. కూటమికి ఓటేసి ఎంత పొరపాటు చేశామని ప్రజలు నేడు బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారు. – ఎస్.రఘురామిరెడ్డి,
వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్

ప్రజలను సంఘటితం చేయాలి