వర్షపు నీటితో సాగునీటి ప్రాజెక్టులు కళకళలాడుతూ.. వరి ఉభాలు ముమ్మరంగా సాగాల్సిన సమయంలో పంట పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల వరి వెదలు జల్లినా ఎండిపోతున్నాయి. వరి నారు మడులను బిందెలతో నీటిని తీసుకెళ్లి తడపాల్సిన దుస్థితి. వర్షాభావంతో సాగు | - | Sakshi
Sakshi News home page

వర్షపు నీటితో సాగునీటి ప్రాజెక్టులు కళకళలాడుతూ.. వరి ఉభాలు ముమ్మరంగా సాగాల్సిన సమయంలో పంట పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల వరి వెదలు జల్లినా ఎండిపోతున్నాయి. వరి నారు మడులను బిందెలతో నీటిని తీసుకెళ్లి తడపాల్సిన దుస్థితి. వర్షాభావంతో సాగు

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

uu

వీడని జంఝాటం

కొమరాడ: ఒడిశాతో ఉన్న వివాదంతో జంఝావతి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు జంఝాటం తప్పడం లేదు. వైఎస్సార్‌ హయాంలో ఆస్ట్రియా టెక్నాలజీతో నిర్మించిన రబ్బర్‌ డ్యాం వల్ల 12వేల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, మక్కువ, సీతానగరం మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో మరో 12వేల ఏకరాలకు సాగునీరు అందని పరిస్థితి. రెండుచోట్ల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం రైతులకు శాపంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement