సీఎంకు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

సీఎంకు ఘన స్వాగతం

Feb 8 2026 7:58 AM | Updated on Feb 8 2026 7:58 AM

సీఎంకు ఘన స్వాగతం

సీఎంకు ఘన స్వాగతం

సీఎంకు ఘన స్వాగతం

దోమ: పరిగి మండలానికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్‌బాబు, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి వచ్చారు. వారిని నారాయణపూర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన – ప్రగతి బాట బహిరంగ సభకు తీసుకెళ్లారు.

సైడ్‌ లైట్స్‌

● మధ్యాహ్నం 3.30గంటలకు పరిగి మండలం రాంరెడ్డిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు సీఎం హెలికాప్టర్‌ చేరుకుంది.

● 3.33 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగి సభాస్థలికి బయలుదేరారు.

● 4.22 గంటలకు ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో ప్రసంగించారు.

● 44 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

● 5.06 గంటలకు ప్రసంగం ముగించి అక్కడి నుంచి తిరిగి హెలిపాడ్‌ వద్దకు 5.12 నిమిషాలకు చేరుకున్నారు.

● కాసేపు బస్సులో విశ్రాంతి తీసుకున్నారు.

● 5.25 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement