ఖమ్మం సభను విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

ఖమ్మం సభను విజయవంతం చేద్దాం

Jan 18 2026 9:05 AM | Updated on Jan 18 2026 9:05 AM

ఖమ్మం సభను విజయవంతం చేద్దాం

ఖమ్మం సభను విజయవంతం చేద్దాం

కొడంగల్‌ రూరల్‌: సీపీఐ శతాబ్ది ముగింపు సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పీర్‌ మహమ్మద్‌, నియోజకవర్గ నాయకు డు గంటి సురేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శనివా రం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని పారీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాబు,సావిత్రమ్మ, శ్యామప్ప, మల్కప్ప, శంకర్‌నాయక్‌, శైలజ, కనకప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement