రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి : జేసీ | - | Sakshi
Sakshi News home page

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి : జేసీ

Jun 18 2025 3:07 AM | Updated on Jun 18 2025 3:07 AM

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి : జేసీ

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి : జేసీ

పాకాల : మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జేసీ శుభం బన్సల్‌ మంగళవారం దామలచెరువులోని ర్యాంప్‌ నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.3కు మామిడిని కొనుగోలు చేయడం సరికాదన్నారు. గిట్టుబాటు ధరకు మామిడిని కొనుగోలు చేయాలని కోరారు. అలాగే దామలచెరువులో ఉన్న అన్ని ర్యాంపులను తెరవాలని అన్నారు. ఫ్యాక్టరీల వద్ద మామిడి కాయలు తీసుకోవడం లేదని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. వారితో కూడా సంప్రదింపులు జరిపి మామిడి కాయలను తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు. స్థానికంగా మామిడి రైతులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు గిట్టుబాటు ధరకు మామిడిని కొనుగోలు చేయానలి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement