కొత్తగా 129 కరోనా కేసులు | Telangana Logs 129 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 129 కరోనా కేసులు

Jun 13 2022 1:52 AM | Updated on Jun 13 2022 1:52 AM

Telangana Logs 129 New Covid 19 Cases - Sakshi

రాష్ట్రంలో ఆదివారం 13,254 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 129 మంది పాజిటివ్‌గా తేలారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.94 లక్షలకు చేరుకుంది. తాజాగా 67 మంది కోలుకోగా, మొత్తం 7.89 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,039 క్రియాశీలక కరోనా కేసులున్నాయని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్‌ శ్రీనివాసరావు కరోనా బులిటెన్‌లో వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement