కొత్తగా 129 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 129 కరోనా కేసులు

Published Mon, Jun 13 2022 1:52 AM

Telangana Logs 129 New Covid 19 Cases - Sakshi

రాష్ట్రంలో ఆదివారం 13,254 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 129 మంది పాజిటివ్‌గా తేలారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.94 లక్షలకు చేరుకుంది. తాజాగా 67 మంది కోలుకోగా, మొత్తం 7.89 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,039 క్రియాశీలక కరోనా కేసులున్నాయని ప్రజారోగ్య సంచాల కుడు డాక్టర్‌ శ్రీనివాసరావు కరోనా బులిటెన్‌లో వెల్లడించారు.  

Advertisement
Advertisement